'''గౌతమ్ ఘోష్''' ప్రఖ్యాత భారతీయ సినిమా దర్శకుడు; మంచి ''ఫోటో జర్నలిస్ట్'' కూడా. అతడు 1950 వ సంవత్సరంలో కోల్కతా లో జన్మించాడు.
==సినిమా ప్రస్థానం== గౌతమ్ ఘోష్ కలకత్తా యునివర్సిటీ నుండి పట్టా పొంది, సినిమాలలో ప్రవేశించాడు. ఆయన మొదటి సినిమా- మా భూమి, తెలుగులో తీసింది. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాం కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది; ఎన్నో రోజులు తెలుగు నాట ఆడింది. అతని సినిమాలన్నీ సామాజిక స్థితిగతులనే ప్రతిబింబిస్తుంటాయి.
'''అబ్దుల్ కరీంఖాన్''' లేదా '''ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్''' (నవంబరు 11, (1872 - 1937) , 20 వ శతాబ్దపు హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ప్రముఖుడు. ==జీవితం== అబ్దుల్ కరీంఖాన్ ఉత్తరభారతంలోని కిరాణా అనే ప్రాంతంలో జన్మించాడు. కిరాణా ఘరానాకు మూలపురుషులు, గులాం అలీ మరియు గులాం మౌలా లు. కరీంఖాన్ తండ్రి, కాలే ఖాన్ గులాం అలీ మనవడు. కరీంఖాన్ తండ్రి వద్ద మరియు మామ అబ్దుల్లా ఖాన్ వద్ద శిక్షణను పొందాడు. గాత్రం, సారంగి, వీణ, సితార్, తబలా - వీటన్నిటినీ నేర్చుకున్నాడు కరీంఖాన్. ==సంగీత ప్రస్థానం== మొదట్లో సారంగి వాయించినా, క్రమంగా గాత్రానికి మళ్ళాడు ; సోదరుడు అబ్దుల్ హక్ తో కలిసి పాడేవాడు. బరోడా రాజు వారి గాత్ర సంగీతానికి ముగ్ధుడై, వారిని తన ఆస్థాన సంగీత విద్వాంసులుగా నియమించాడు. ఇక్కడే కరీంఖాన్ రాజవంశానికి చెందిన తారాబాయ్ మానెను పెళ్ళాడాలనుకున్నాడు. కాని బరోడా నుండి బహిష్కృతులై , ఆ దంపతులు ముంబై చేరుకున్నారు. 1922లో తారాబాయ్ మానె అబ్దుల్ కరీంఖాన్ను వదలి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన జీవితంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మైసూరు దర్బారులో, గొప్ప కర్ణాటక సంగీత గాయకులను కలుసుకోవడం మూలాన, ఆ ప్రభావం ఆయన పాటల్లో కనిపించేది. 1900 లో ఆయన ప్రఖ్యాత గాయకుడు, సవాయి గంధర్వకు ఎనిమిది నెలలు సంగీతాన్ని నేర్పాడు. అక్కడే మరో ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసురాలు, కేసర్బాయ్ కేర్కర్ కు శిక్షణ నిచ్చాడు. 1913లో పుణె లో అబ్దుల్ కరీంఖాన్ ఆర్య సంగీత విద్యాలయాన్ని స్థాపించాడు. తరువాత మీరజ్ లో స్థిరపడి, మరణించేంత వరకూ (1937) అక్కడే ఉన్నాడు.
కిరాణా ఘరానా శైలి రాగం, మంద్రస్థాయిలో మొదలయ్యి, విలంబిత్ లయలో మృదుమధురంగా సాగుతుంది. అబ్దుల్ కరీంఖాన్ ఠుమ్రీలు కూడా ప్రత్యేక శైలిని కలిగి వుంటాయి. ఆయన ఒక త్యాగరాజ కృతిని కూడా ఆలపించాడు.
ఒక ఊళ్ళో ఒక ఆసామి కొత్తగా తను తెరచిన రంపపు కోత మిల్లుకు మంత్రి గారితో ప్రారంభోత్సవం చేయిస్తున్నాడు. ఇంతలో ఎవరో ఒకాయన , " సార్ ! మీకీ మిల్లును తెరవాలనే ఐడియా ఎలా వచ్చింది ? " అని ప్రశ్నించాడు. దానికా ఆసామి " అయ్యా ! ఇది చనిపోయిన నా భార్య జ్ఞాపకార్థం ! " అంటూ సెలవిచ్చాడు.
( నేను వ్రాసిన యీ జోకు ఆంధ్రప్రభ వారపత్రిక - 11 - 1993 లో ప్రచురింపబడింది.)
Almighty
-
Almighty
- Nagaraju Raveender • Palaparti Indrani
The glowing fish
At the bottom of the sea
The twirling baby
Within the womb
The blood- tinged
C...